Saturday, 18 April 2026 06:41:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

BREAKING NEWS జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మున్సిపాలిటీలోని ఇమాంపురం గ్రామం దగ్గర ప్రమాదం

Date : 20 June 2023 05:16 PM Views : 548

Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మున్సిపాలిటీ లోని ఇమాంపురం గ్రామం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో కీయా కారు దగ్ధమైంది. షిఫ్ట్ కార్ లో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరికి గాయాలు కాగా మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. జోగులాంబ ఆలయ దర్శనాన్ని నిమిత్తం వస్తుండగా ఘటన ఈ చోటుచేసుకుంది.. ప్రమాద సమయంలో అటుగా వెళుతున్న అలంపూరు జడ్పిటిసి భర్త ఇస్మాయిల్ వారిని దగ్గరుండి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..గాయపడ్డ వారు హైదరాబాద్ చెందిన వారని సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన ఎస్సై మహేందర్ తెలిపారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :