Saturday, 18 April 2026 06:46:43 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

విద్యార్థులకు ఎస్ బి ఐ బ్యాంక్ సిబ్బంది సహాయం

Date : 01 July 2023 12:49 PM Views : 398

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం కేతిపల్లి లో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి తెలుగు మీడియం చదువుతున్న ఆరుగురు బాలికలకు కేతిపల్లి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ పవన్ సూచన మేరకు బ్యాంక్ క్యాష్ ఆఫీసర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషనిస్తుందని అలాగే పేద విద్యార్థులకు ఎవరు తోచిన శక్తి కొద్ది సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బందిని స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :