Saturday, 18 April 2026 06:46:11 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకే కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం..బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు...

Date : 24 July 2023 04:28 PM Views : 270

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకే నేడు ఇందిరమ్మ ఇళ్ళ అవినీతిని పక్కనపెట్టి కేసీఅర్ డబుల్ బెడ్ రూమ్ ను మొదలుపెట్టారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి కేసీఅర్ పై తీవ్ర విమర్శలు చేశారు...మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనీ ధర్నా చౌక్ లో అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని తలపెట్టిన ధర్నాలో ముఖ్యఅతిథిగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుపేదలు కేసీఆర్ ను నమ్మి డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే కెసిఆర్ ఇచ్చింది మాత్రం కేవలం 23 వేల డబుల్ బెడ్ రూంలు మాత్రమే అని అన్నారు.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మరోసారి నమ్మి 2019లో ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు... బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్ రూమ్లలో నాణ్యత లేదని అన్నారు... పక్షపాత ధోరణితో పార్టీ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారని అది కూడా డబ్బు తీసుకొని ఇచ్చారని మండిపడ్డారు... కెసిఆర్ కు సిగ్గు లేకుండా ఏ విధంగా దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసు అని అన్నారు... కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, నాయకులు పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :