Thursday, 08 January 2026 02:36:28 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకే కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం..బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు...

Date : 24 July 2023 04:28 PM Views : 171

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకే నేడు ఇందిరమ్మ ఇళ్ళ అవినీతిని పక్కనపెట్టి కేసీఅర్ డబుల్ బెడ్ రూమ్ ను మొదలుపెట్టారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి కేసీఅర్ పై తీవ్ర విమర్శలు చేశారు...మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనీ ధర్నా చౌక్ లో అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని తలపెట్టిన ధర్నాలో ముఖ్యఅతిథిగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుపేదలు కేసీఆర్ ను నమ్మి డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే కెసిఆర్ ఇచ్చింది మాత్రం కేవలం 23 వేల డబుల్ బెడ్ రూంలు మాత్రమే అని అన్నారు.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మరోసారి నమ్మి 2019లో ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు... బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్ రూమ్లలో నాణ్యత లేదని అన్నారు... పక్షపాత ధోరణితో పార్టీ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారని అది కూడా డబ్బు తీసుకొని ఇచ్చారని మండిపడ్డారు... కెసిఆర్ కు సిగ్గు లేకుండా ఏ విధంగా దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసు అని అన్నారు... కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, నాయకులు పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :