Thursday, 08 January 2026 02:46:11 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

నవాబు పేట మండల కేంద్రములో రాష్ట్ర వ్యాప్త గ్రామపంచాయతీ సిబ్బంది నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన : టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ

Date : 10 July 2023 01:56 PM Views : 148

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని మరియు పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె నవాబు పేట మండలం కేంద్రంలో చేపట్టిన సమ్మెకు టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని సంఘీభావం మద్దతు ప్రకటించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా గ్రామాలో పరిశుభ్రతకు ముఖ్య భూమిక పోషించి పని చేస్తున్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సిబ్బంది పక్షాన నిలబడి పోరాడుతుందని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పేర్కొన్నారు, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు,

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :