Saturday, 18 April 2026 06:49:24 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన గట్టిప్పలపల్లి గ్రామస్థులు

Date : 30 June 2023 05:40 PM Views : 468

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన గట్టిప్పలపల్లి గ్రామస్థులు, తలకొండపల్లి మండలం లోని గట్టిప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్, దాదాపు రెండున్నర గంటల పాటు నిరసన అరెస్ట్ చేసి వదిలేసిన పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు ట్రాక్టర్ల పై ర్యాలీగా వచ్చి తమ గ్రామాన్ని మండలం గా ప్రకంటించాలని నిరసన చేపట్టారు, దాదాపు మూడు గంటల పాటు ఎమ్మెల్యే వస్తాడని వేచి చూసారు రాకపోవడంతో, ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడం తో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది, గ్రామస్థులు మాట్లాడుతూ :- కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు తమ గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేయాలని కోరగా పట్టించుకోలేదని, తమకు మండలం బ్యాంకు చాలా దూరంగా ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ మధ్య 39 రోజులు గ్రామస్థులు దీక్షలు చేపడితే ఎమ్మెల్యే ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొత్త మండలాల్లో మీ మండలం ఉంటుంది అని హామీ ఇచ్చి ఎమ్మెల్యే దీక్షలు విరమింపచేసి నియోజక వర్గం లో ఇర్విన్ ను మండలం గా ప్రకటించి ఎమ్మెల్యే మాటతప్పారని మండిపడ్డారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :