Thursday, 08 January 2026 02:37:31 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

మన సంస్కృతి, సంప్రదాయాలు మన దేశ గొప్పతనాన్ని చాటుతున్నాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ నగరం బాదం రామస్వామి సరోజాదేవి ఆడిటోరియం

Date : 09 June 2025 08:44 PM Views : 76

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి మన దేశ గొప్పతనాన్ని చాటేలా చేస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాల వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశం మహబూబ్ నగర్ పట్టణం లోని బాదం రామస్వామి సరోజాదేవి ఆడిటోరియం లో జరిగింది . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయ సాంస్కృతి చాలా విలువలతో కూడుకున్నదని భావితరాలకు వారసత్వ సంపదగా మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. శాస్త్రీయ, సాంస్కృతిక విలువల ద్వారా గురువుకి, దేవుడికి, భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకునే గొప్ప అవకాశం పరోక్షంగానే కలుగుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా చిన్నారులను సంప్రదాయ నృత్యాల వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్న దీప్తి నృత్య కళాశాల నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, లయన్ నటరాజ్, మద్ది యాదిరెడ్డి నాయిని బాగన్న గౌడ్, నిర్వాహకులు వెంకటేష్, డాక్టర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :