Thursday, 08 January 2026 02:38:58 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

గగ్గలపల్లి జెడ్ పి. ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు

Date : 01 July 2023 07:49 PM Views : 338

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు మండలంలోని గగ్గలపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు జే.ఎస్.అర్. ఫౌండేషన్ దాతృత్వంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను జిల్లా విద్యాశాఖధికారి గోవిందరాజులు ప్రారంభించారు. గ్రామానికి దూరంగా ఉన్న పాఠశాలకు రక్షణ నిమిత్తం ఎంతో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఉపాధ్యాయ బృందంతో పాఠశాలలో మంచి విద్య అందుతుందని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుటకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించాలని సూచించారు.గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పాఠశాలలో ఆర్థిక సహకారంతో జెఎస్ఆర్ ఫౌండేషన్ మరింత తోడ్పాటు కావాలని కోరారు. జే.ఎస్.అర్. వ్యవస్థాపక అధ్యక్షుడు గగలపల్లి గ్రామ వాస్తవ్యులు జమ్ముల సతీష్ రెడ్డి పాల్గొని గ్రామాభివృద్ధికి తన వంతుగా మొదట పాఠశాల గ్రామమునకు సుదూరం గా ఉన్నందున పాఠశాలకు రక్షణను మెరుగుపరుచుటకు, ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థుల కోరిక మేరకు సీసీ కెమెరాలు తన వంతు కర్తవ్యం గా ఏర్పాటు చేసినట్లుగా, ముందు ముందు పాఠశాలకు అవసరమైన సహకారంను అందించగలనని సతీష్ రెడ్డి సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగినది.ఈ పాఠశాలలో 10 /10 రికార్డు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను దత్తత తీసుకొని ఉచితంగా చదివిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హరిప్రియ, ఎస్ఎంసి చైర్మన్ రామస్వామి జయకృష్ణ , డిఎస్ఓ కృష్ణారెడ్డి ,లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఎవరెస్టు అధ్యక్షులు రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు ఎం. నాగరాజు, బంధం పరమేశ్వర ప్రసాద్, అనంతరామశర్మ సత్యనారాయణ,అశోక్, విజయలక్ష్మి , సంధ్యారాణి , అరుణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :