Saturday, 18 April 2026 05:16:04 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

క్రైస్తవుల పై దాడికి నిరసనగా పాలమూరులో క్రైస్తవుల భారీ ర్యాలీ...

Date : 14 July 2023 05:31 PM Views : 219

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మణిపూర్ లో క్రైస్తవులపై జరిగిన దాడులను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో క్రైస్తవులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు... ఈ సందర్భంగా జిల్లా ఎంబీసీ చర్చి పాస్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ... మే 3వ తేదీన మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగాయని, ఈ దాడిలో దాదాపు147 మంది మృతి చెందారని ఇది ఎంతో బాధకరమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టామని తెలిపారు... కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి క్రైస్తవులపై దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :