Thursday, 08 January 2026 03:10:04 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

క్రైస్తవుల పై దాడికి నిరసనగా పాలమూరులో క్రైస్తవుల భారీ ర్యాలీ...

Date : 14 July 2023 05:31 PM Views : 119

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మణిపూర్ లో క్రైస్తవులపై జరిగిన దాడులను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో క్రైస్తవులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు... ఈ సందర్భంగా జిల్లా ఎంబీసీ చర్చి పాస్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ... మే 3వ తేదీన మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగాయని, ఈ దాడిలో దాదాపు147 మంది మృతి చెందారని ఇది ఎంతో బాధకరమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టామని తెలిపారు... కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి క్రైస్తవులపై దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :