Saturday, 13 June 2026 04:59:05 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా ఉత్సవాలు ఉండాలి

Date : 14 June 2023 03:32 PM Views : 264

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పల్లె ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతులు అన్నింటిపై ప్రజలకు వివరించాలి- జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్...గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ,ప్రజలు, గ్రామస్థాయి సిబ్బంది అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ ఆదేశించారు. పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహణ పై బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయాలని, తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ఉత్సవాలు నిర్వహించాలని, పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో కల్పించిన మౌలిక సదుపాయాలన్నింటిని శుభ్రం చేయడమే కాకుండా, గ్రామస్తులు ఆయా మౌలిక సదుపాయాలను సందర్శించే విధంగా చూడాలని కోరారు. గతంలో ఎలాంటి సౌకర్యాలు గ్రామాలలో ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపించాలని తెలిపారు.గ్రామ సర్పంచు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారని, అందరూ క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, జాతీయగీతం ఆలపించాలని అన్నారు .గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ ఇచ్చామని, వాటి అన్నింటిని అందరూ తెలుసుకునే విధంగా ప్రదర్శించాలన్నారు. పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలలో ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యేలా చూడాలని ,పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధులు, పొందిన లబ్ది, మౌలిక వసతుల వివరాలను తెలియజేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. గతంలో గ్రామంలో పరిశుభ్రత పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో తెలియజేయాలని, వర్షం వస్తే గటిజంలో సంక్రమిస్తున్న వ్యాధులు, వాటిని ఇప్పుడు ఎలా అరికట్టగలిగామో, అదేవిధంగా గ్రామీణ జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయో తెలియజేయాలని, ఇందుకు సంబంధించి నాడు- నేడు చిత్రాల ద్వారా ప్రజలకు తెలియచేయాలని, ఆ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు .అంతే కాక గ్రామంలో ర్యాలీ నిర్వహించాలని మన ఊరు -మనబడి కింద చేపట్టిన పనులు, సబ్ సెంటర్లు ,పాఠశాలల అభివృద్ధి వాటన్నింటి గురించి తెలియజేయాలని కోరారు.స్థానిక సంస్థలు,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ యాదయ్య, జెడ్పి సీఈవో జ్యోతి, పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహణపై సూచనలను తెలియజేసారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :