Saturday, 18 April 2026 06:47:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఆషాడ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రేణుక ఎల్లమ్మ ఆలయం...

Date : 14 July 2023 05:27 PM Views : 163

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఆషాడ మాసం చివరి వారం కావడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి... జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కుబడులు బోనాలు చెల్లించుకున్నారు... ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా అలంకరించారు... ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ తెలిపారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :