Saturday, 18 April 2026 06:44:45 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా

Date : 22 June 2023 03:23 PM Views : 230

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలిరాగా సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి బస్టాండ్ కూడలిలో దగ్ధం చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేపట్టారు సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేశారు రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేసీఆర్ పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిలిండర్ ధరలు భారీగా తగ్గిస్తామని మహిళలకు రవాణా వసతి రాయితీ కల్పిస్తామని నాగం చెప్పారు ఈ సందర్భంగా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి తరలి వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :