Saturday, 18 April 2026 06:39:57 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

గ్రామ పంచాయతీ కార్మికులు అర్థనగ్న నిరసన

Date : 17 July 2023 02:43 PM Views : 368

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఎంపీడీవో కార్యాలయం సమ్మె శిబిరం దగ్గర అర్ధరాత్రి నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కురుమయ్య, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వి.పద్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి హనుమంతు మాట్లాడుతూ కార్మికుల బతుకులు బత్తలయ్యాయి అన్నారు. 12 రోజులపాటు కార్మికులు సమ్మె చేస్తున్న. పట్టడం లేదా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులలో దాదాపుగా దళిత వర్గాలకు సంబంధించిన వారు ఉన్నందుకే వీరి పైన వివక్ష చూపుతున్నారా అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ నాయకుడు జి రాజ్ కుమార్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, మండల అధ్యక్షుడు బాల నాగయ్య ఐఎఫ్టియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాములు, కార్మికులు జేరిన బేగం సంతోష ఆంజనేయులు ఉషనయ్య రమేషు నాగప్ప కొండప్ప తదితరులు పాల్గొన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :