Saturday, 18 April 2026 03:40:13 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మురికి కాలువలో స్వయంగా తన చేతితో చెత్త తీసేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

Date : 24 July 2023 04:32 PM Views : 855

Abhi9 News - తెలంగాణ / Hyderabad : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజే ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన అందరూ రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ శిబిరంలో దరఖాస్తులు చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే కోరారు. మొదట లెర్నింగ్ లైసెన్సులు అందజేసిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ లైసెన్సులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :