Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గతంలో విధులు నిర్వహించి ప్రస్తుతం మేడ్చల్ వైద్య ఆరోగ్యశాఖ లో మాస్ మీడియా అధికారిగా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి గారు పాండిచ్చేరి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు,రాజేందర్ రెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ జిల్లాలో ఆయన చేసిన సేవలు గొప్పవని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు
Admin
Abhi9 News