Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా డివిటి పల్లి ఐటీ కారిడార్ జాతీయ రహదారి రోడ్డు నుండి ఐటీ కారిడార్ వరకు చేపడుతున్న రోడ్డు వెడల్పులో తమ ప్లాట్లను కోల్పోవాల్సి వచ్చిందని అయితే ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు చెల్లించలేదని బాధితులు సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పుల భాగంగా దాదాపు 200 మంది ప్లాట్లను కోల్పోవలసి వచ్చిందని అందులో భాగంగా తమకు రావలసిన నష్టపరిహాన్ని వెంటనే చెల్లించాలని కలెక్టర్కు విన్నవించినట్టు తెలిపారు....
Admin
Abhi9 News