Thursday, 08 January 2026 02:48:59 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

ఈనెల 7న జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోపద్మ వ్రతం..

Date : 04 July 2023 03:03 PM Views : 409

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ గోశాలలో ఈనెల 7న ఆషాడ మాసం పంచమి తిథి ,శుక్రవారం రోజు ఉదయం 8 గంటల నుండి సామూహిక గోపద్మ వ్రతం గోశాలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు ఆకారపూ విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు తెలిపారు. ఈ గోపద్మా వ్రతం గోశాలలో 40 గోవులకు సామూహికంగా వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రచరణల మధ్య నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ వ్రతం చాతుర్మస్య వ్రతంలో ఒక భాగమని, ఈ వ్రతాన్ని ఆచరించడంతో సకల యజ్ఞాలు, పూజలు చేసిన విశేష ఫలితం ఉంటుందని అన్నారు. జన్మ రిత్యా గ్రహదోషాలు తెలుగుటకు, వివాహ, సంతాన ,ఆర్థిక, వ్యాపార ఇబ్బందులు తొలుగుటకు భక్తులు అధిక మొత్తంలో పాల్గొనాలని కోరారు.ఈ వ్రతంలో పాల్గొనేవారు పూలు మూరలు రెండు, అరడజన్ పండ్లు, తమలపాకులు 10, కిలోన్నర బియ్యం, కుడకలు5, వక్కలు5, ఖర్జూర పండ్లు5, రవికే గుడ్డలు రెండు, టెంకాయలు రెండు, వత్తి పత్తి,అగరు బత్తీ లతో వెంట తీసుకొని వచ్చి పూజకు హాజరు కాగలరని కోరారు.పాల్గొనే భక్తుల పేరిట సంకల్పం చెప్పనున్నట్లూ తెలిపారు అనంతరం ఆలయ కమిటీ వారిచే పాల్గొన్న భక్తులందరికీ భోజన వసతి ఉందన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :