Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉచితం అని మంత్రులు చెబుతున్న మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వర్తించడం లేదు. చికిత్స కోసం వస్తే బ్లడ్ టెస్ట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అని పేషెంట్లు వాపోతున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే వారిని ఆసరాగా తీసుకుని 1000 రూ నుంచి 2000 రూ వరకు ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు బాధితులు పేర్కొన్నారు.
Admin
Abhi9 News