Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వాహనాలపై ప్రయాణం చేసే వారు జాగ్రత్తగా ప్రయాణించాలి: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

Date : 20 July 2023 02:08 PM Views : 400

Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులకు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ గారి యొక్క విజ్ఞప్తి.వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా నడపాలి. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అని తెలియజేసారు.రోడ్లు వర్షంతో తడిసి ఉండటం ద్వారా వాహనం నడిపేవారు అతివేగంగా వెళ్లడం ద్వారా వాహనం అదుపుతప్పి కిందకు పడి గాయాలు అయ్యే అవకాశం ఉంది కావున వాహనం నిదానంగా నడపవలెను.వాహనం నడిపే సమయంలో రోడ్డుపై ఉన్న నీటి దగ్గర నిదానంగా వెళ్ళవలెను ఎందుకంటే నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా చూసుకోవాలి. అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చేయాలన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :