Monday, 05 January 2026 04:30:57 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం పస్ఫుల గ్రామంలో దారుణం...

Date : 16 June 2023 12:12 PM Views : 666

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం పస్ఫుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్త అత్తమామల వరకట్న వేధింపులతో ఓ నిండి గర్భిణీ బాలమణి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. భర్త తరుణ్ ఇంటి ముందు మృత దేహంతో ధర్నాకు కూర్చున్నారు.

కోడేరు గ్రామానికి చెందిన బాలమణి, పస్ఫుల గ్రామానికి చెందిన తరుణ్ 8 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ భర్త తరుణ్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్య బాలమణి ని వేధింపులకు గురి చేశారు. మా కులం అమ్మాయిని పెండ్లి చేసుకుంటామని, వరకట్న తీసుకరావాలని వేధింపులకు గురి చేశారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పటు చేశారు. కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ యాలాద్రి తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :