Saturday, 18 April 2026 03:39:26 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం పస్ఫుల గ్రామంలో దారుణం...

Date : 16 June 2023 12:12 PM Views : 807

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం పస్ఫుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్త అత్తమామల వరకట్న వేధింపులతో ఓ నిండి గర్భిణీ బాలమణి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. భర్త తరుణ్ ఇంటి ముందు మృత దేహంతో ధర్నాకు కూర్చున్నారు.

కోడేరు గ్రామానికి చెందిన బాలమణి, పస్ఫుల గ్రామానికి చెందిన తరుణ్ 8 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ భర్త తరుణ్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్య బాలమణి ని వేధింపులకు గురి చేశారు. మా కులం అమ్మాయిని పెండ్లి చేసుకుంటామని, వరకట్న తీసుకరావాలని వేధింపులకు గురి చేశారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పటు చేశారు. కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ యాలాద్రి తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :