Saturday, 18 April 2026 06:47:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

9 వ రోజుకు చేరుకున్న ప్రజాహిత పాదయాత్ర

Date : 17 July 2023 02:34 PM Views : 421

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి కంటే భూకబ్జాలే ఎక్కువయ్యాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆరోపించారు.. నియోజకవర్గంలో తాను చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర సోమవారం 9వ రోజు బాలానగర్ మండలంలో కొనసాగుతోంది ఈ సందర్భంగా ప్రజలు, యువత ఆయన వెంట నడుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ... తాను పాదయాత్ర చేపట్టిన ప్రతి గ్రామం ప్రతి తండాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని, రోడ్లు గుంతలు, డ్రైనేజీలు అధ్వానంగా మారాయని చెప్పారు... బిఆర్ఎస్ నాయకులు జడ్చర్ల నియోజకవర్గంలో, విపరీతంగా భూకబ్జాలు అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూకబ్జాలు అక్రమ కట్టడాలు రూపుమాపతామని తెలిపారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :