Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : ఉట్కూరు మండలం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, గుడ్లు అందించకుండా, బూజు పట్టిన అరటిపళ్ళు, అవి కూడా అరకొర పంచుతున్నారని విద్యార్థులు వాపోయారు. వెంటనే మెనూ ప్రకారం నాన్యమైన భోజనం పెట్టకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చే పడతామణి హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమం లో ఏబీవీపీ నగర అధ్యక్షులు శంకర్, సహకార్యదర్శి చరణ్, అసోజీ మరియు నగర శాఖ పాల్గొన్నారు.
Admin
Abhi9 News