Saturday, 18 April 2026 03:41:13 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జూరాల నుంచి వుంద్యాల పంప్ హౌస్ పేజ్ - 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ కు తాగు నీటి కోసం విడుదల

Date : 03 July 2023 03:48 PM Views : 908

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామం లోని పంప్ హౌస్ ఫేస్ - 1 దగ్గర కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూజూరాల నుంచి వుంద్యాల పంప్ హౌస్ పేజ్ - 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ కు తాగు నీటి కోసం విడుదల చేసుకోవడం జరిగింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాలు రావడం లేటు అయినందున తాగునీటికీ ఇబ్బంది కలుగకుండా ముందుచూపుతో జురాలకు ఇన్ ప్లో లేనందు వల్ల ఈ రోజు ఒక్క మోటారు ద్వారా నీటిని తాగునీటి అవసరాలకు కోయిల్ సాగర్ కు విడుదల చేసుకోవడం జరిగింది . ఇంకో వారంలో వర్షాలు ఎక్కువగా పడితే రెండో మోటార్ ను ప్రారంభించి పర్దిపూర్ రిజర్వాయర్ ను నింపుతామని తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :