Saturday, 18 April 2026 03:31:57 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

విజయం సాధించిన బీసీలకు అభినందనలు

Date : 14 February 2026 06:01 PM Views : 135

Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్ మరియు మునిసిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన బీసీలకు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది బీసీలు కార్పొరేటర్ లుగా,వార్డు మెంబర్లుగా గెలుపొందడం బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల పాత్ర ఎంతో ఉందని జనరల్ స్థానాలలో మెజారిటీ బీసీ లు గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ మరియు మునిసిపాలిటీ ఎన్నికల్లో బీసీలు తమ ప్రతాపాన్ని చూపెట్టి అత్యధిక స్థానాలు గెలవడం చూస్తే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లి తమ బలాన్ని చూపెట్టి అధికార దిశగా ముందుకు వెళ్తామని శ్రీనివాస్ సాగర్ తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :