Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బల్మూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన వెంకటస్వామి దశదినకర్మ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వికలాంగుల సంఘం నుంచి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వి. రాజశేఖర్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన పరే ప్రసాద్ అధ్యక్షతన 11016/-ల రూపాయలు బాధిత కుటుంబానికి విరాళం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బల్మూరు మండల అధ్యక్షులు రామస్వామి మరియు నాగర్ కర్నూల్ జిల్లా NPRD INDIA ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్య నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంగోశంకర్ మరియు దేవేందర్ బల్మూర్ మండల ఉపాధ్యక్షులు విజయ్ లింగాల మండల అధ్యక్షులు చాంద్ పాషా,సాయి రామ్, ఎమ్ ఎస్ రెడ్డి, భాస్కర్,హుస్సేన్, తదితరులు పాల్గొనడం జరిగింది *
Admin
Abhi9 News