Tuesday, 06 January 2026 09:14:57 PM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరిక... బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయి బ్రాహ్మణులు

Date : 17 July 2023 01:30 PM Views : 341

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ, మహబూబ్ నగర్ లో మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు హన్వాడ నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హన్వాడ మండల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సత్యనారాయణ, ఆంజనేయులు, రాఘవేంద్ర, శ్రీశైలం, అనిల్, రమేష్ సహా 50 మంది హన్వాడ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్గౌడ్ ముఖ్య నాయకుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ లో కనీసం తాగునీరు కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదని... ఇప్పుడు నిత్యం మిషన్ భగీరథ మంచినీరు పుష్కలంగా అందుతున్నాయని నాయి బ్రాహ్మణ సంఘం నేత సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల మహబూబ్ నగర్ రూపు రేఖలు మారిపోయాయని అందుకే అభివృద్ధికి ఆకర్షితులమై అధికార పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :