Thursday, 08 January 2026 02:33:35 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

పరవళ్ళు తొక్కుతున్న చెక్ డ్యామ్ లు చిన్న ప్రయత్నం ఆ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరిగింది..

Date : 24 July 2023 12:28 PM Views : 390

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : దేవరకద్ర నియోజకవర్గం బండర్ వల్లి చెక్ డ్యామ్ లో సంవత్సరం పోడవున ( 365 రోజులు) నీరు నిల్వ ఉండడంతో రెండు పంటలకు సాగునీరు అందుతుంది దేవరకద్ర నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ల నిర్మాణం వల్ల పెరిగిన భూగర్భ జలాలు,బోర్లు రిచర్జ్ అయ్యాయి కొత్తగా సాగులోకి వ మహాబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం బండ్రవల్లి గ్రామం లో పాత బ్రిడ్జి ను వృధాగా పోనివ్వకుండా కేవలం 60 లక్షల నిధులతో చెక్ డ్యామ్ ను నిర్మించడం వల్ల దాదాపు 2 కిలోమీటర్ల మేర 365 రోజులు నీళ్ళు నిల్వ వుంటుంది. రైతాంగం రెండు పంటలను సంతోషంగా పండించుకుంటున్నారు. వాగు పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి... 2018 లో మంత్రి హరీష్ రావు గారి నారాయణ పేట పర్యటన లో భాగంగా మార్గ మధ్యలో వెళ్తున్న హరీష్ రావు గారికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు బండ్ర వల్లి పాత బ్రిడ్జి ను చూపించడంతో వెంటనే నిధులు మంజూరు చేసి చెక్ డ్యామ్ ను నిర్మించుకోవడం జరిగింది. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల దాదాపు కొన్ని వేల ఏకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. దేవరకద్ర నియోజకవర్గం లో 30 చెక్ డ్యామ్ లు మంజూరు అవ్వగా ఇప్పటికీ 21 చెక్ డ్యామ్ లు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇంకా 9 చెక్ డ్యామ్ లు పనులు కొనసాగుతున్నాయి వర్షాలు కురుస్తున్న సందర్బంగా చెక్ డ్యామ్ లు నిండి పరవళ్ళు తొక్కుతున్నాయి....

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :