Saturday, 18 April 2026 06:41:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బిజ్వారంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో 109 మంది విద్యార్థులకు - ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన మల్దకల్ ఎంపీపీ వై.రాజారెడ్డి

Date : 13 July 2023 01:35 PM Views : 219

Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : బిజ్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎంపీపీ వై.రాజారెడ్డి పాఠశాల విద్యార్థి విద్యార్థునులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు అయిన ఉచిత బస్ పాస్ లను 109 మంది విద్యార్థి విద్యార్థునులకు ఎంపీపీ వై.రాజారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ వై.రాజారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల తల్లిదండ్రులకు బస్ పాస్ పట్ల ఆర్థిక భారం పడకూడదనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో గద్వాల నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల గ్రామాల పాఠశాలలో చదివే సుదూర గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లు అందుకోవడం గొప్ప సువర్ణావకాశంగా ఉంటుందని అన్నారు.విద్యార్థులు కష్టపడి చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. ప్రతిఒక్క విద్యార్థి చదువుతోపాటు క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి సహకరించగలరని కోరడం జరిగింది జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ కి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఎంపీపీ వై.రాజారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి.లక్ష్మన్న,గద్వాల ఆర్టీసీ సిబ్బంది,పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :