Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

చూపు లేని వారి పట్ల చిన్న చూపు వద్దు

మహబూబ్ నగర్ ఇంచార్జి జిల్లా కార్యదర్శి శ్రీమతి డి.ఇందిరా

Date : 18 September 2025 06:42 PM Views : 159

Abhi9 News - తెలంగాణ / Hyderabad : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, మహబూబ్ నగర్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు చైర్మన్ కం జిల్లా జడ్జి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహబూబ్ నగర్ ఇంచార్జి జిల్లా కార్యదర్శి శ్రీమతి డి.ఇందిరా ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాల" లో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అంధుల గౌరవాన్ని కాపాడుటకు కొరకు వారికి సంబందించిన చట్టాలు మరియు హక్కులు ఉన్నాయని మరియు వాటి గురించి కూడా తెలియచేసినారు. సమాజంలో చూపు లేని వారి పట్ల చిన్న చూపు వద్దు అని వారికి చేయుతను ఇస్తే అన్ని రంగాలలో వారు కూడా ప్రయోజకులుగా ఉంటారు అని అన్నారు. టీచర్స్ అంధుల విద్యార్థులకు ప్రత్యేక విద్యను మరియు శిక్షణను ఇస్తూ వారి పట్ల శ్రద్ద వహించాలి అని వారిని అన్ని రంగాలలో విజయం సాధించే విధంగా ప్రోత్సహించాలి అని తెలియజేసినారు. ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చాలా అభివృద్ధి చెందుతున్నారు అని ఇంకా ఇతర స్కిల్ డేవెలప్మెంట్ ఆక్టివిటీస్ లో కూడా మంచి నైపుణ్యన్నీ కలిగి ఉండాలని తెలియచేసినారు మరియు దివ్యంగులకు ముఖ్యంగా మానసిక,చెవిటి, మూగ, అంధత్వం ఉన్న దివ్యంగులకు వారి వారి పనులను వారే చేసుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. వారి హక్కులకు గాని, గౌరవానికి గాని ఎలాంటి సమస్యలు ఉన్నా వారి హక్కుల ద్వారా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కు దృష్టికి తిసుకువచ్చి నట్లయితే మీకు తగిన విధంగా ఉచిత న్యాయ సహాయ సహకారాలు అందిస్తామని అంధుల విద్యార్థులకు మరియు టీచర్స్ కు తెలియచేసరు. చైల్డ్ మ్యారేజ్ ఆక్ట్ గురించి , చైల్డ్ రైట్స్ గురించి, లీగల్ సర్వీసెస్ ఆక్ట్ , ఫొక్సో ఆక్ట్ గురించి మాట్లాడరు. ఇతర చట్టాలపై కూడా అవగాహన కల్పించినారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ అవగాహనా సదస్సులో ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రాములు , పార లీగల్ వాలంటీర్ చంద్రశేఖర్ , పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :