Thursday, 08 January 2026 02:36:29 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

పోలీస్ సిబ్బందికి నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ

Date : 15 July 2023 03:43 PM Views : 209

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : లాంగ్ పెండింగ్ లో వున్న గ్రేవ్, నాన్ గ్రావ్ మరియు పీటీ కేసులగురించి తెలుసుకోని వాటిని త్వరితగతిన పూర్తిచేయమని జిల్లా ఎస్పీ కె. నరసింహ అధికారులను ఆదేశించారు... మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ సిబ్బందికి నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు... ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనీ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి త్వరిత గతిన నివారణ చర్యలు చేపట్టామన్నారు... ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న ప్రతి గ్రామాన్ని సందర్శించి, గ్రామ సర్పంచిలు మరియు గ్రామ పెద్దలతో సమావేశామై సీసీ కెమరాలు అమర్చు కోవాలని అమర్చుకుంటే వాటివల్ల లాభాలాలను తెలియజేసి ప్రజలందరికి అవగాహన కల్పించాలన్నారు... పోలీస్ స్టేషన్ నందు వచ్చిన దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి త్వరగా న్యాయం జరిగేటట్లుచూడాలన్నారు. వర్షాకాలం కావున వాగులలో చెరువుల దగ్గర నీరు ప్రవహిస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు... ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి నందు ప్రజలందరికీ సైబర్ క్రైమ్ నేరాల గురించి అవగాహన కల్పించమని చెప్పారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :