Saturday, 18 April 2026 03:40:06 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వీరన్న పేట డబుల్ బెడ్ రూమ్ సమీపంలో కుక్కపై చిరుత దాడి. భయపడి పోతున్న స్థానికులు

Date : 30 June 2023 11:42 AM Views : 1150

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో రాత్రి సమయంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత రాత్రి పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి చంపేసింది .ఉదయం లేచి చూచిన స్థానికులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు.సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో ఇటీవల తరచుగా చిరుత రాత్రి సమయంలో వస్తుందని బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ చిరుతను బంధించాలని స్థానిక డబల్ బెడ్ రూమ్ వాసులు కొరుతున్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :