Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమం పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం కేశవపూర్ లో సర్పంచ్ బత్తుల మొగలయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్ నాయక్ పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్ వార్డ్ మెంబర్లు, వైద్య సిబ్బంది రేణుక,జయమ్మ,సంజమ్మ అంగన్వాడీ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, మహిళా సంఘం లీడర్లు విద్యుత్ లైన్ మేన్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు.... అలాగే రాజు నాయక్ తండాలో సర్పంచ్ సక్రి బాయ్ ఉప సర్పంచ్ అనసూయమ్మ తో సెక్రెటరీ చేన్నయ్య వైద్య సిబ్బంది, ఏ ఎన్ ఎం జయమ్మ ఆశ వర్క్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితురులు పాల్గొన్నారు..
Admin
Abhi9 News