Saturday, 18 April 2026 06:41:36 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలతో రైతులు కన్నీరు కార్చారు... మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 17 July 2023 03:58 PM Views : 256

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తంలో లో వోల్టేజ్ తో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయేవి, జీవితాంతం మోటార్ల రిపేర్, కరెంటు కోసం రైతులు ఎదురుచూపులు చూసేవారు అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.. మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం ఓబులాయపల్లి రైతు వేదికలో రైతుబంధు సమితి ఆధ్వర్యంలో మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ రైతుల అవగాహన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో పడిన రైతుల కష్టాలు స్వయంగా రైతులతో మాట్లాడించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవని, కానీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు.. మూడు గంటల కరెంటు చాలు కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పాలన కావాలా ఆలోచించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.. మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరి పొలిమేరలో ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..ఇలాంటి నాయకులకు సరైన బుద్ధి చెప్పాలని రైతులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :