Thursday, 08 January 2026 02:50:01 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

అనాధ కుటుంబానికి అండగా నిలిచిన 2009 బ్యాచ్ S I's (AP &TS) వెల్ఫేర్ సొసైటీ

Date : 25 June 2023 01:49 PM Views : 365

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదం ఆ చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపింది.. బైక్ పై ప్రయానిస్తున్న ఆ దంపతులిద్దరూ ఓకే సారి ప్రాణాలు కోల్పోవడంతో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారారు..మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వడ్డె రాజు, అనంతమ్మ కు నలుగురు ఆడపిల్లలు సంతానం.. పెద్ద కూతురు కు విహాహం కావడంతో ముగ్గురు పిల్లలు అనిత, నందిని, నవనీత లు అనాదలుగా మారారు..అయితే వీరికి మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 2009 బ్యాచ్ S I's (AP &TS) వెల్ఫేర్ సొసైటీ వారి సహకారం తో 2లక్షల యాభై వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.. అలాగే గ్రామస్థుల సహకారంతో చిన్నారులకు అండగా ఉంటామని సి ఐ చల్లాపురం శ్రీనివాస్ రెడ్డి తెలియచేశారు..వీరితో పాటు మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు రామకృష్ణ తమ తోటి ఉపాధ్యాయులతో కలిసి మరో యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు..తమ గ్రామంలో విషాద సంఘటన జరగడం బాధాకరమని చిన్నారులను ఉన్నత చదువులు చదివించి వారికి అండగా ఉంటామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు..

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :