Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీ కి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బేషరతు గా మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గునాలి కుట్టి, నాయకులు మహ్మద్ హుస్సేన్, సాదిక్ ఉసేన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి కి ఈరోజు మద్దతు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ ఖాద్రీ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు శ్రీ ఆజ్మత్ అలి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Abhi9 News