Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలో రఘువీర్ యాదవ్ ఆఫీస్ లో మిడియా సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని వరంగల్ పర్యటనను బహిష్కరించాలని కేటీఆర్ యొక్క రాజకీయ అవివేకాన్ని సూచిస్తుంది. ఫెడరల్ ప్రభుత్వంలో ఒక ప్రధాని రాష్ట్రానికి పర్యటన వచ్చినప్పుడు కనీస మర్యాద ముఖ్యమంత్రి మరియు క్యాబినేట్ వాళ్ళు స్వాగతం చెప్పడం కనీస మర్యాద. భారత ప్రధాని పర్యటన ను బహిర్క్కరిచడం అనేది,ఎక్కడలేని విధంగా అది తెలంగాణకు మాత్రం చెల్లిది.కేటీఆర్ చేసింది మాత్రమే కాదు ఇంతకు ముందు వాళ్ళ నాన్న కూడా ఒక నాలుగు సార్లు భారత ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు జ్వరం వచ్చింది, ఒకరోజు ఇంకొక కారణం ఒకరోజు తప్పించుకుని తిరిగాడు కనీసం మర్యాద పాటించలేదు. ప్రధానికి అవమానపరిచినారు అయినప్పటికీ కూడా భారత ప్రధాని వివక్ష చూపించకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం దేశాలు లోని అన్ని రాష్ట్రాల తోపాటు సమానంగా నిధులు కేటహించారు.నరేంద్ర మోడీ రక్తంలో ఆ విచక్షణ అనేది రక్తంలోని లేదు. నరేంద్ర మోడీకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటాక్ నుండి కట్టక్ వరకు అంతా ఒకటే భారత ప్రధానిగా సమానంగా ప్రవర్తిస్తారు. దీని బహిష్కరించడం కేటీఆర్ గారు ఈ పొరపాటు మరోసారి చేయకండి.
Admin
Abhi9 News