Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి...మూసాపేట మండలం చక్రాపూర్ గ్రామంలో 6 మంది లబ్ధిదారులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల యాదవులు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అని దేవరకద్ర నియోజకవర్గంలో మొదట విడతలో 71 కోట్ల వ్యయంతో 5,708 మంది లబ్ధిదారులకు 1,19,868 గొర్రెలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు రెండవ విడతలో బాగంగా దేవరకద్ర నియోజకవర్గంలో 101 కోట్ల వ్యయంతో 5,767 మంది లబ్ధిదారులకు 1,21,107 గొర్రెలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు
Admin
Abhi9 News