Thursday, 08 January 2026 02:35:31 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

ఏడాది గడిచిన .. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మారలేదు...బిజెపి జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి..

Date : 22 July 2023 07:03 PM Views : 129

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పాలమూరు పట్టణంలో చినుకు పడితే తడిసి ముద్దయి లోతట్టు ప్రాంతాలైన గణేష్ నగర్ రామయ్య భోగి మేకల బండ ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి గత ఏడాది మంత్రి లోతట్టు ప్రాంత ప్రజలకు పిల్లలకు నీళ్లు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టి సురక్షితంగా జీవనం కొనసాగే విధంగా పాలమూరును సుందరి చేస్తామని హామీ ఇచ్చిన ఏడాది గడిచిపోతున్న వారి పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గణేష్ నగర్ లోని ఎర్రగుంట తూము నుంచి నీళ్లు రావడంతో ఆ ప్రాంతం నీటిమయమైందని అన్నారు పెద్ద చెరువు సుందరీకరణ పేరుతో వర్షపు నీటిని చెరువులోకి రాకుండా మట్టి వేయడంతో మా నీటికి వెళ్లే మార్గం లేక చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లలో చేరే పరిస్థితి నెలకొందని అన్నారు చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసి పాలమూరు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి. జిల్లా కోశాధికారి శేరి పాండురంగారెడ్డి. పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :