Saturday, 13 June 2026 05:23:53 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్రం కుట్రలు చేస్తుంది - అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్

Date : 07 July 2023 04:51 PM Views : 274

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మహబూబ్నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్ అన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం. చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని చూసి భయపడి కేంద్ర ప్రభుత్వం ఎంపీ సభ్యత్వానికి అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రతో ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీని ఏమి చేయలేరని, వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హక్, కురువ నరేష్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, ఐఎన్పియుసి జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ , నాయకులు రమేష్ నాయక్, శంసుద్దీన్ , నరేష్ గౌడ్ శివశంకర్ గౌడ్, తాహెర్, శేఖర్ యాదవ్, జాకీర్, రమేష్, నరేష్ బాబు, చంద్రమౌళి, జగదీష్, కావాలి గోపాల్, అబ్దుల్ రజాక్, అలీ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :