Thursday, 08 January 2026 02:44:49 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్రం కుట్రలు చేస్తుంది - అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్

Date : 07 July 2023 04:51 PM Views : 165

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మహబూబ్నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే. చంద్రశేఖర్ అన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం. చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని చూసి భయపడి కేంద్ర ప్రభుత్వం ఎంపీ సభ్యత్వానికి అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రతో ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీని ఏమి చేయలేరని, వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హక్, కురువ నరేష్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, ఐఎన్పియుసి జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ , నాయకులు రమేష్ నాయక్, శంసుద్దీన్ , నరేష్ గౌడ్ శివశంకర్ గౌడ్, తాహెర్, శేఖర్ యాదవ్, జాకీర్, రమేష్, నరేష్ బాబు, చంద్రమౌళి, జగదీష్, కావాలి గోపాల్, అబ్దుల్ రజాక్, అలీ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :