Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రిఫండ్ల సాధనలో ఉత్తమ సేవలు అందించిన టాప్-5 సైబర్ వారియర్లను ఎంపిక చేయగా.. అందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. 1.ఎం.మధు గౌడ్(పాలమూరు రూరల్ పీఎస్) 2.వికాస్ రెడ్డి (పాలమూరు-వన్ టౌన్ పీఎస్) 3.శ్రీనివాసులు (దేవరకద్ర పీఎస్)
Admin
Abhi9 News