Saturday, 18 April 2026 05:11:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

తెలంగాణ బీసీ మహాసభ మరియు శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీస్సి మరియు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా ప

Date : 18 June 2023 06:31 PM Views : 200

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ బీసీ మహాసభ మరియు శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీస్సి మరియు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో మీకు ఇష్టం ఉన్న కోర్సులను ఎన్నుకోవడం వల్ల విద్యార్థుల కలలు సాకారం అవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రయివేట్ కళాశాలల్లో కూడా ఉచిత విద్య ను అందేలా ప్రభుత్వమే రియంబర్స్ మెంట్ అందజేయాలని, ఉచిత విద్యా, వైద్యం అందించే భాద్యత ప్రభుత్వం పై భాధ్యత ఉందన్నారు.ప్రతి యేటా రెగ్యులర్ గా ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ వేయాలని, లైకజీలు లేని ఎగ్జామ్స్ నిర్వహించాలని, ఆయన అన్నారు.మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని వివిధ పాఠశాల మరియు కళాశాల లనుండి దాదాపు 400 మంది విద్యార్థులు వారి తల్లి తండ్రులు కలిపి 900 మంది హాజరయ్యారు. కార్యక్రమం లో తెలంగాణ బీ సి మహాసభ జిల్లా అధ్యక్షులు డా మెట్టుకాడి శ్యామ్ సుందర్,లంబిని హై స్కూల్ అధినేత కే. లక్ష్మన్ గౌడ్,రామ్ శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి,శ్రీమతి డా.కృష్ణవేణి,గుళ్ళ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :