Tuesday, 06 January 2026 09:14:55 PM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

తెలంగాణ బీసీ మహాసభ మరియు శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీస్సి మరియు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా ప

Date : 18 June 2023 06:31 PM Views : 115

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ బీసీ మహాసభ మరియు శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీస్సి మరియు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో మీకు ఇష్టం ఉన్న కోర్సులను ఎన్నుకోవడం వల్ల విద్యార్థుల కలలు సాకారం అవుతారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రయివేట్ కళాశాలల్లో కూడా ఉచిత విద్య ను అందేలా ప్రభుత్వమే రియంబర్స్ మెంట్ అందజేయాలని, ఉచిత విద్యా, వైద్యం అందించే భాద్యత ప్రభుత్వం పై భాధ్యత ఉందన్నారు.ప్రతి యేటా రెగ్యులర్ గా ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ వేయాలని, లైకజీలు లేని ఎగ్జామ్స్ నిర్వహించాలని, ఆయన అన్నారు.మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని వివిధ పాఠశాల మరియు కళాశాల లనుండి దాదాపు 400 మంది విద్యార్థులు వారి తల్లి తండ్రులు కలిపి 900 మంది హాజరయ్యారు. కార్యక్రమం లో తెలంగాణ బీ సి మహాసభ జిల్లా అధ్యక్షులు డా మెట్టుకాడి శ్యామ్ సుందర్,లంబిని హై స్కూల్ అధినేత కే. లక్ష్మన్ గౌడ్,రామ్ శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి,శ్రీమతి డా.కృష్ణవేణి,గుళ్ళ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :