Saturday, 18 April 2026 05:13:50 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జడ్.పి.ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ▪️విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్

Date : 25 June 2025 03:58 PM Views : 265

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ గ్రామం లోని జడ్.పి.ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు.జడ్.పి. ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు..ఆహార పదార్థాలు మెనూ పరిశీలించారు విద్యార్థుల హాజరు శాతం గురించి ప్రదానో పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తరగతి గదిలో సాంఘిక శాస్త్రం బోధన చేస్తున్నారు బోర్డు పైన ఇండియా మ్యాప్ లో ఉత్తర దిశలో రాష్ట్రాలు గురించి విద్యార్థులన ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు,విద్యార్థులు విద్యార్థినులతో పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో వారు భవిష్యత్ లో ఏ రంగం లో స్థిరపడాలని అనుకుంటున్నారు అని అడిగారు. తెలుగు భాష చదవడం రాయడం తో.పాటు హిందీ,ఇంగ్లీష్ భాష లలో కూడా చదవడం,రాయడం నైపుణ్యం సంపాదించాలని సూచించారు.తప్పులు పోయిన బాగా ప్రాక్టీస్ చేయాలని,క్రమంగా పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు తర్వాత పిల్లలతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.డిజిటల్ (ఏ. ఐ) కంప్యూటర్ ల్యాబ్ బోధన గురించి కంప్యూటర్ లు బోధన గురించి తెలుసుకున్నారు. రోడ్డుకు అవతలి వైపు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రోడ్డు దాటి ఏ. ఐ.కంప్యూటర్ ల్యాబ్ కు రావడం ఇబ్బంది గా ఉందని కలెక్టర్ దృష్టికి ఉపాద్యాయులు తీసుకు వచ్చారు. జడ్.పి.ఉన్నత పాఠశాలల్లో ఉన్న 5 కంప్యూటర్ లలో రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అందచేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ తో పాటు జడ్.పి.ఉన్నత పాఠశాల హెచ్.ఎం.పి.కృష్ణయ్య తదితరులు ఉన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :