Thursday, 08 January 2026 02:41:45 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్

Date : 30 June 2023 04:59 PM Views : 469

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదుల రిజర్వాయర్ పనులను వనపర్తి వాకింగ్ బృందం ఈరోజు సందర్శించారు వనపర్తి మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్ వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ బాదం పాండు చల్ల రాజశేఖర్ రామేశ్వర్ రెడ్డి నూకల సురేష్ విజయ్ రాము సంభు రవి నూకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ను అత్యంత స్వల్ప కాలంలో భూసేకరణ సేకరించి నిర్మాణం పూర్తి కావచ్చిందని ఇది నిరంజన్ రెడ్డి యొక్క పట్టుదలకు నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పాలమూరు నల్లగొండ రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించే గొప్ప ప్రాజెక్టు అని ఇదే కాకుండా వెనకబడ్డ పాలమూరు ప్రాంతానికి తాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందించే అవకాశం ఉందని చెప్పారు ఈ ప్రాజెక్టుకు సహకరించిన ఏదుల కుంకలపల్లి మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కృషి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ గారికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :