Saturday, 18 April 2026 06:44:45 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

తెలంగాణలో పండుగలా దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు

Date : 16 June 2023 01:24 PM Views : 277

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మున్సిపాలిటీ కార్మికులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించి అనంతరం మహిళల ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మున్సిపల్ చైర్మెన్ ,మార్కెట్ చైర్మన్ కాన్సిలర్స్ ,నాయకులు ,అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో సాధించిన తెలంగాణలో అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, తొమ్మిదేళ్లలో అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం పట్టణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పట్టణాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని జైపాల్ యాదవ్ అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే పట్టణాలల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కాల్వలను శుభ్రం చేయించి, హరితహారం, నర్సరీ, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :