Saturday, 18 April 2026 05:11:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘనంగా సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు

Date : 15 June 2023 11:56 AM Views : 242

Abhi9 News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలంలో సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సమావేశంలో తుమ్మ రాంబాబు మాట్లాడుతూ బట్టి విక్రమార్క ఒక దళిత సామాజిక వర్గం నుంచి మరి ఎన్నో అష్ట కష్టాలు పడి సీఎల్పీ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి మరవలేనటువంటి సేవలందిస్తూ ఉన్నారు. మరి అలాగే కోవిడ్ టైం లో కూడా బట్టి విక్రమార్క ప్రాణాలు లెక్క చేయకుండా మరి హాస్పిటల్ గాని పబ్లిక్ లో ఉండే పబ్లిక్ సర్వీస్ కూడా చాలాగణనీయకమైనటువంటి సేవలు అందించారు. పీపుల్ మార్చ్ పాదయాత్ర దగ్గర దగ్గరగా 1400 కిలోమీటర్లు, విక్రమార్క గారు ఎర్రని ఎండాలో తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసం కృషి చేస్తున్నారు అన్ని తెలియచేయడం జరిగింది. ...ఈ కార్యక్రమం లో జుజ్జురి దుర్గరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కొప్పుల శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉప్పాల రాజశేఖర్ అశ్వారావుపేట మండల ఓబీసీ అధ్యక్షులు, నరదల మణికంఠ అశ్వారావుపేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్, ముష్టిన శిరీష అశ్వారావుపేట మండల మహిళా అధ్యక్షురాలు, నరదల సర్వేశ్వరరావు, సూరిబాబు, పేరం కిష్ణ, అన్వార్, వగ్గేళ్ల లక్ష్మణరావు, సోడియం రమేష్ , వజ్రమ్మ, మహేశ్వరి,మొదలయిన తదితరులు పాల్గొన్నారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :