Saturday, 18 April 2026 06:46:12 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా శ్రీ సరస్వతి శిశు మందిరాలు

Date : 23 December 2025 02:54 PM Views : 198

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉట్కూరు పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల అధ్యక్షులు ఎం భాస్కర్ బహుమతులను అందజేయడం జరిగింది. గెలిచిన విద్యార్థులు ఇకముందు జరిగే పోటీలకు కూడా గెలుపొందాలని ఓడిన విద్యార్థులు బాధ పడకుండా మున్ముందు వచ్చే పోటీలలో విజయం సాధించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటాయని విద్యార్థులందరూ చక్కని సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు విశాల్, ఆచార్యులు రోషన్ అప్ప, దేవి, కిషోర్, నరసింహా , భారతి జ్యోతి , రాధ , ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :