Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : నవోదయ స్కూల్,బస్ టెర్మినల్,యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐ ఐ ఐ టి ఏర్పాటు కొరకు శనివారం కలెక్టర్ విజయేందిర బోయిజడ్చర్ల మండలం పెద్దాయి పల్లి, మహబూబ్ నగర్ రూరల్ మండలం ప్రభుత్వ మెడికల్ కళాశాల తిరుమల హిల్స్,మహబూబ్ నగర్ బై పాస్ తదితర ప్రాంతాల్లో పలు ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంట అర్.డి. ఓ.నవీన్, బాలా నగర్ తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి,మహబూబ్ నగర్ డి.టి.దేవేందర్ తదితరులు ఉన్నారు.
Admin
Abhi9 News