Monday, 05 January 2026 04:31:33 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

వైభవంగా శనీశ్వర స్వామి ప్రత్యేక తిలా తైలాపూజలు

Date : 01 July 2023 07:50 PM Views : 810

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ఆషాడ మాసంలో శుద్ధ త్రయోదశి శనివారం రోజు రావడంతో శని త్రయోదశి ప్రత్యేక వేడుకలు, పూజలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారని శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ శనీశ్వర స్వామిని కృపా కటాక్షాలు పొందుటకు గ్రహ శాంతి నివారణకు భక్తులు స్వామివారిని శనివారం రోజు ప్రత్యేకంగా పూజించాలన్నారు శనివారము అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిత్తులు ఉన్న రోజు స్వామివారిని కొలిస్తే రెట్టింపు విశేష ఫలితం భక్తులకు అందుతుందని తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుండి పాల్గొని విశేషంగా పూజలు చేశారని ఆయన తెలిపారు. స్వామివారికి అష్టోత్తర నామావాలితో వీరశైవ లింగాయత్ ఆగమ ప్రకారం ప్రత్యేకంగా వేదమంత్రచరణల మధ్య శనేశ్వర స్వామికి పూజలు చేశారన్నారు. బ్రహ్మ సూత్రం గల పరమశివునికి భక్తులు రుద్రాభిషేకం, అర్చనలు,దైవ దర్శనం, దర్శించుకుని స్వామివారిని కొలిచరణని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, ఆలయ కమిటీ వారిచే భక్తులకు నీటి వసతి, అల్పాహార భోజనవసతి సదుపాయాన్ని కల్పించారు. స్వామివారికి ప్రాతః కాలం నుండి ప్రదోషకాలం వరకు విడుతల వారీగా అభిషేకాలు భక్తులు చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాలరావు సర్పంచ్ వంగ సుదర్శన్ గౌడ్ కమిటీ సభ్యులు వీరశేఖర్,శేకరాచారి, అర్చకులు గవ్వ మఠం శాంతి కుమార్, అర్చక బృందం, భక్తులు మహిళలు ,వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :