Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం వెంకటాపురం చెరువులో గత కొద్ది రోజులుగా మొసలి సంచరిస్తూ ఉండడం మొసలిన్నీ చూసిన గ్రామ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈరోజు ఎట్ట కెలక నేడు మత్స్యకారులు చేపలు పట్టడానికి వేసిన వలలో ముసలి వాలకు చిక్కింది . దీంతో గ్రామ ప్రజలు భయబ్రాంతులనుండి విముక్తి పొందారు గత కొంతకాలంగా చెరువుకి వెళ్లాలంటే భయాందోళనకు గురయ్యే వాళ్ళమని నేడు ముసలి చిక్కడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు...
Admin
Abhi9 News