Saturday, 18 April 2026 03:38:48 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఫొక్సో కేసులో నిందుతునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన వనపర్తి కోర్టు..పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ

Date : 05 July 2023 06:37 PM Views : 884

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన ఓ బాలికనువఅత్యాచారం చేసిన దోషికి ఫోక్సో కోర్టు జడ్జి శ్రీమతి సునీత బుధవారం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమాలను విధించారు.బాలికలు, మహిళల పట్ల జరిగే నేరాలపై న్యాయస్థానం సీరియస్ గా వ్యవహరించింది. వనపర్తి ఫోక్కోర్టులో ఇది మొదటి తీర్పు అని వనపర్తి అదనపు జిల్లా కోర్టు పీపీ చంద్రశేఖర్ రావు తెలిపారు. జిల్లా ఫోక్సో కోర్టు లో ఇది మొదటి తీర్పు కావడంతో మహిళా సంఘాలు తీర్పును హర్షిస్తున్నాయి. బాలికలు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు శిక్ష లు కఠినంగా ఉంటాయని జడ్జి శ్రీమతి సునిత ఈ సందర్భంగా హెచ్చరించారు....

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :