Saturday, 18 April 2026 06:45:15 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి... డాక్టర్ సుస్మిత

Date : 22 July 2023 04:11 PM Views : 437

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల వైద్య అధికారి డాక్టర్ సుస్మిత మీడియా తో మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది కావున మండలంలోని ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు... దోమల వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాని, వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని, రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్థాలను తినకూడదన్నారు.దగ్గు, జలుబు, జ్వరం ఏమైనా ఉంటే మీ గ్రామంలోని అందుబాటులో ఉన్న ఆశ కార్యకర్తలను లేదా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలను కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు....

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :